Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం ముగింపు.. కోడిగుడ్ల ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:11 IST)
కార్తీక మాసం ముగియడంతో కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం విశాఖ హోల్‌సేల్ మార్కెట్‌లో వంద కోడి గుడ్లు ధర రూ. 580. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584ని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. 
 
ఈ రేటు ఆల్ టైమ్ రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. చిల్లర మార్కెట్‌లో ఒక్కో గుడ్డును వ్యాపారులు రూ.6-50, రూ.7కు విక్రయిస్తుండగా.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే రేటు ఉంది.  కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు తగ్గుముఖం పట్టాయి. 
 
ఎందుకంటే ఆ మాసంలో చాలామంది గుడ్లు, మాంసం తినరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలుదారుల సంఖ్య తగ్గడంతో దుకాణాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం కార్తీక మాసం ముగియడంతో కొనుగోలుదారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కాస్త పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ తో రక్షిత్ అట్లూరి.. ఆపరేషన్ రావణ్ రాబోతుంది

అనిల్ రావిపూడిని నమ్ముకున్న వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభం

లైలా గా మెస్మరైజింగ్ ఐ లుక్ తో విశ్వక్ సేన్ చిత్రం ప్రారంభం

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments