Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు ఖాతా బ్లాక్ చేసినట్టు ఎస్.బి.ఐ నుంచి మెసేజ్ వచ్చిందా...?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (19:49 IST)
ఇటీవలి సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల్లో చెలరేగిపోతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పలు బ్యాంకు ఖాతాల్లో ఊడ్చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో "మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయడం జరిగింది" అనే మెసేజ్‌ భారతీయ స్టేట్ బ్యాంకు పంపిస్తున్నట్టుగా ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ మెసేజ్‌లను చూసి కొందరు నిజమే అనుకుని సైబర్ నేరగాళ్ళు ఇచ్చిన ఫిషింగ్ లింక్స్‌పై క్లిక్ చేసి వాళు అడిగిన వివరాలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. 
 
అయితే, ఎస్.బి.ఐ నుంచి అలాంటి సందేశాలు ఖాతాదారులకు రాదంటూ ప్రభుత్వ రంగ వార్తా సంస్థ పీటీఐ ఓ ట్వీట్‌లో స్పష్టం చేసింది. ఒకవేళ అటువంటి మెసేజ్ వస్తే దానికి సంబంధించి ఎస్.బి.ఐకు ఫిర్యాదు చేయాలని కోరింది. ఒకవేళ అలాంటి మెసేజ్‌లు పదేపదే వచ్చినా వాటికి రిప్లై ఇవ్వొద్దని సూచన చేసింది. 
 
ఈ విషయంలో బ్యాంకు ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. అలాగే, తాము ఎపుడు కూడా ఇటువంటి మెసేజ్‌లు పంపించమని, ఏటీఎం కార్డు వివరాలు అడగమని కస్టమర్లకు చెబుతున్నప్పటికీ కొందరు కస్టమర్లు సైబర్ నేరగాళ్ళ ట్రాప్‌లో పడిపోతున్నారని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments