Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్... రూ 249 రీచార్జ్ చేస్తే రూ. 4 లక్షల ఇన్సూరెన్స్...

Webdunia
శనివారం, 11 మే 2019 (20:24 IST)
ప్రస్తుతం నెలకొన్ని పోటీ ప్రపంచంలో టెలికం సంస్థలు తమ వినియోగదారులను ఎలాగైనా తమ నెట్వర్కుకే అంటిపెట్టుకుని వుండేందుకు ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ ఓ బంపర్ ప్లాన్ ప్రకటించింది. రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
పైన తెలిపిన ప్లానుని రీచార్జ్ చేసిన వెంటనే ఓ ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లయిమ్ చేస్కువాలన్న వివరాలు వుంటాయి. అవన్నీ సరిగ్గా పూర్తి చేస్తేనే పాలసీ లభిస్తుంది. పూర్తి వివరాలు పొందుపరిచాక ఎయిర్ టెల్ యాప్ నుంచి పాలసీ కాపీని తీసుకోవచ్చు. భారతీ ఆక్సా లేదా హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్ నుంచి పాలసీ జారీ చేస్తారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments