Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగో విమానాశ్రయం నుంచి శంషాబాద్‌కు ఫ్లైట్.. ఇక నాన్ స్టాప్ సేవలు

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (13:57 IST)
చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. చాలా కాలంగా కలగా ఉన్న హైదరాబాద్‌-అమెరికా మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంపట్ల అధికారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. 
 
238 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో ఎనిమిది ఫస్ట్‌క్లాస్‌, 35 బిజినెస్‌ క్లాస్‌, 195 ఎకానమీ సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నలుగురు కాక్‌పిట్‌, 12 మంది క్యాబిన్‌ క్రీవ్‌ సిబ్బంది ఉన్నారు. విమానాన్ని నడిపిన నలుగురు పైలట్లను శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments