Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:50 IST)
విమాన సర్వీసు దిగ్గజం ఎయిరిండియా దశ తిరగనుంది. ఈ సంస్థను టాటా కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా మరో 500 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది. 
 
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలను తక్కువ సీట్లు కలిగినవిగాను, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన 350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. అయితే, ఈ వార్తలపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments