Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న ఈట్ పరోటా.. నేడు పాప్ కార్న్.. జీఎస్టీ స్లాబ్‌లోకి వచ్చేశాయిగా!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (12:03 IST)
టైమ్ పాస్ కోసం మనం తీసుకునే స్నాక్స్‌లో పాప్‌కార్నే ముందుంటుంది. అయితే ప్రస్తుతం పాప్ కార్న్ అయినా నములుదామని కొన్నారనుకోండి.. జీఎస్టీ తప్పదు. రెడీ ఈట్ పాప్ కార్న్ మార్కెట్‌లో లభ్యం అవుతున్న సంగతి తెలిసిందే. వేడి వేడి పాప్ కార్న్ అలా ఒక్కొక్కటిగా తింటూ వుంటే ఆ మజానే వేరు. ఈ నేపథ్యంలో పాప్ కార్న్ రేట్లు పెరుగుతున్నాయని తెలిసి జనం షాకయ్యారు. ఇందుకు కారణంగా పాప్ కార్న్ రేట్లు జీఎస్టీలో చేరడమే.  
 
మొన్నటి వరకు 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్న పాప్ కార్న్ ఇప్పుడు 18 శాతం రేట్ల శ్లాబ్ లోకి చేరిపోయింది. రెడీ టూ ఈట్ పాప్ కార్న్ పై 18 శాతం జీఎస్టీ విధిస్తామని గుజరాత్ జీఎస్టీ అడ్వాన్స్ రూలింగ్స్ అథార్టీ (ఏఏఆర్) స్పష్టం చేసింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్‌ నిల్వ ఆహార పదార్థాలన్నీ 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని ఏఏఆర్ స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం రెడీ టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments