Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను కొట్టేస్తున్నారు.. హీట్ పెంచేస్తారట..!

Webdunia
మంగళవారం, 21 మే 2019 (11:36 IST)
రైళ్లల్లోని ఏసీ కోచ్‌ల్లో ఉష్ణోగ్రత పెంచాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడమే. పలు రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ షీట్లను ప్రయాణీకులు వెంట బెట్టుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఎయిర్‌ కండిషన్ కోచ్‌‌లలో ఉష్ణోగ్రతను పెంచాలని, ప్రయాణం ముగియడానికి కనీసం అరగంట ముందే బెడ్ షీట్లను స్వాధీనం చేసుకోవాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 
 
ఇందులో భాగంగా ఉష్ణోగ్రత పెంచేసినా.. ఏ ప్రయాణీకుడికి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. కోచ్ కండక్టర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని స్పష్టం చేశారు. రైళ్లలో సాధారణంగా ఏసీ విభాగంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కోచ్‌‌లుంటాయి. ఈ కోచ్‌లలో ప్రయాణించేవారికి బెడ్ షీట్లను అందుబాటులో వుంచుతారు. 
 
వీరికి రగ్గులతో పాటు బెడ్ షీట్లు కూడా అందుబాటులో వుంటాయి. అయితే బెడ్ షీట్లు దొంగతనానికి గురికావడంతో.. కోచ్‌‌లలోని ఉష్ణోగ్రతను అవసరమైనంత మేరకు పెంచడం ద్వారా రగ్గులను కప్పుకోవాల్సిన అవసరం లేకుండా చూడాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments