కోటి మందికి ఒకటే 'ఆధారం'

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:40 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అయితే ఆధార్ కార్డ్‌లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆధార్ కేంద్రంలో సరిచేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగర వాసులకు ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉంది. ఇదివరకు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుండేది. 
 
అయితే ఆన్‌లైన్ సమస్యలతో మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో ఆధార్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. దీనితో హైదరాబాద్‌లో ఆధార్ సేవల కసం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మిగిలింది.

ఆలస్యంగా వస్తే జనాభా ఎక్కువవుతుండటంతో ఉదయం 5 గంటలకల్లా దాదాపు 1000 మంది చేరుకుంటున్నారు. అయితే వారిలో సగం మందికి కూడా టోకెన్లు లభించడం లేదు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments