Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి మందికి ఒకటే 'ఆధారం'

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:40 IST)
కేంద్రం ప్రవేశపెట్టిన ఆధార్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అయితే ఆధార్ కార్డ్‌లో మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఆధార్ కేంద్రంలో సరిచేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగర వాసులకు ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే నెలలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉంది. ఇదివరకు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుండేది. 
 
అయితే ఆన్‌లైన్ సమస్యలతో మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో ఆధార్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. దీనితో హైదరాబాద్‌లో ఆధార్ సేవల కసం ఒకే ఒక్క ఆధార్ కేంద్రం మిగిలింది.

ఆలస్యంగా వస్తే జనాభా ఎక్కువవుతుండటంతో ఉదయం 5 గంటలకల్లా దాదాపు 1000 మంది చేరుకుంటున్నారు. అయితే వారిలో సగం మందికి కూడా టోకెన్లు లభించడం లేదు. మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments