ఏప్రిల్ 30 తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్.. ఐటీ శాఖ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

ఈనెలాఖరు తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్ కానున్నాయి. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేయని పక్షంలో ఖాతాలను బ్లాక్ చేయనున్నారు.

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:49 IST)
ఈనెలాఖరు తర్వాత బ్యాంకు ఖాతాలు బ్లాక్ కానున్నాయి. ఈ మేరకు ఆదాయ పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేయని పక్షంలో ఖాతాలను బ్లాక్ చేయనున్నారు. 
 
అంతేకాదు, జులై 2014 నుంచి ఆగస్ట్ 2015 లోపు బ్యాంకు ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కేవైసీ వివరాలను కూడా సదరు బ్యాంకుకు సమర్పించాలని సూచించింది. విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడి ఖాతాదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఐటీ శాఖ కోరింది. 
 
ఈ డెడ్‌లైన్‌కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని, ఆ తర్వాత ఖాతా నుంచి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడా ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఐటీ శాఖ నిర్ణయానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments