Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు.. ఏమయ్యారు...?

గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:33 IST)
గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహారాష్ట్రలోని పూణెలో నివశిస్తున్నారు. 
 
అయితే, జాదవ్‌కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే జాదవ్ భార్య, ఆయన తల్లి, కుమారుడు శుభాంకర్, కుమార్తె భార్వి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా పాకిస్థాన్ కోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో వారంతా కుంగిపోయినట్లు తెలుస్తోంది. 
 
ఆ తర్వాత వారంతా పూణెలోని ఇంటిని ఖాళీ చేసి కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన కుల్‌భూషణ్ తండ్రి సుధీర్ జాదవ్ ప్రస్తుతం మహారాష్ట్ర నైరుతి ప్రాంతానికి చెందిన షాంగ్లీలో నివాసం ఉంటున్నారు. వీరంతా అక్కడికే వెళ్ళివుంటారని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments