Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు.. ఏమయ్యారు...?

గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:33 IST)
గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహారాష్ట్రలోని పూణెలో నివశిస్తున్నారు. 
 
అయితే, జాదవ్‌కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే జాదవ్ భార్య, ఆయన తల్లి, కుమారుడు శుభాంకర్, కుమార్తె భార్వి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా పాకిస్థాన్ కోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో వారంతా కుంగిపోయినట్లు తెలుస్తోంది. 
 
ఆ తర్వాత వారంతా పూణెలోని ఇంటిని ఖాళీ చేసి కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన కుల్‌భూషణ్ తండ్రి సుధీర్ జాదవ్ ప్రస్తుతం మహారాష్ట్ర నైరుతి ప్రాంతానికి చెందిన షాంగ్లీలో నివాసం ఉంటున్నారు. వీరంతా అక్కడికే వెళ్ళివుంటారని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments