Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్... రూ.153కే వంద చానెళ్లు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:20 IST)
బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కేవలం 153కే వంద చానెళ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ నిర్ణయం మేరకు 100 చానెళ్లు (ఫ్రీ లేదా పే) లేదా ప్రేక్షకులు కోరుకున్న 100 చానెళ్లను అందించాలని స్పష్టం చేసింది. 
 
ఈ విధానాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించాలని ఆదేశాలు జారీచేసింది. కేబుల్ కనెక్షన్ లేదా డీటీహెచ్ కనెక్షన్ అయినా సరే వంద చానెళ్ళ వరకు ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టంచేసింది. 
 
ఇందుకోసం జనవరి 31వ తేదీలోపు తమతమ సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లను టీవీ ప్రేక్షకులు సంప్రదించాలని సూచనచేసింది. అంతేకాకుండా ఏదేని సందేహాలు ఉన్నట్టయితే 011-23237922 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని ట్రాయ్ అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments