టీవీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్... రూ.153కే వంద చానెళ్లు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:20 IST)
బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కేవలం 153కే వంద చానెళ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ నిర్ణయం మేరకు 100 చానెళ్లు (ఫ్రీ లేదా పే) లేదా ప్రేక్షకులు కోరుకున్న 100 చానెళ్లను అందించాలని స్పష్టం చేసింది. 
 
ఈ విధానాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించాలని ఆదేశాలు జారీచేసింది. కేబుల్ కనెక్షన్ లేదా డీటీహెచ్ కనెక్షన్ అయినా సరే వంద చానెళ్ళ వరకు ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టంచేసింది. 
 
ఇందుకోసం జనవరి 31వ తేదీలోపు తమతమ సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లను టీవీ ప్రేక్షకులు సంప్రదించాలని సూచనచేసింది. అంతేకాకుండా ఏదేని సందేహాలు ఉన్నట్టయితే 011-23237922 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని ట్రాయ్ అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments