Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్... రూ.153కే వంద చానెళ్లు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:20 IST)
బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కేవలం 153కే వంద చానెళ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ నిర్ణయం మేరకు 100 చానెళ్లు (ఫ్రీ లేదా పే) లేదా ప్రేక్షకులు కోరుకున్న 100 చానెళ్లను అందించాలని స్పష్టం చేసింది. 
 
ఈ విధానాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించాలని ఆదేశాలు జారీచేసింది. కేబుల్ కనెక్షన్ లేదా డీటీహెచ్ కనెక్షన్ అయినా సరే వంద చానెళ్ళ వరకు ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టంచేసింది. 
 
ఇందుకోసం జనవరి 31వ తేదీలోపు తమతమ సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లను టీవీ ప్రేక్షకులు సంప్రదించాలని సూచనచేసింది. అంతేకాకుండా ఏదేని సందేహాలు ఉన్నట్టయితే 011-23237922 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని ట్రాయ్ అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments