Webdunia - Bharat's app for daily news and videos

Install App

పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం.. ఇది నిజమే..?

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (20:27 IST)
Bike
పది పైసలకే కిలో మీటర్ ప్రయాణం చేయవచ్చునని చెప్తే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. హైదరాబాద్‌కు చెందిన గ్రావ్‌టన్‌ మోటార్స్‌ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్‌ బైక్‌ దాన్ని సాకారం చేస్తుంది. 
 
గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే క్వాంటా.. వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ల విభాగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి బైక్ అని కంపెనీ సీఈఓ పాకా పరశురామ్ తెలిపారు. 
 
ఫీచర్స్ 
దీని ధర రూ.99,000
ఒక సారి ఛార్జీ చేస్తే 120 కిలోమీటర్లు
రూ.80కు 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
అక్టోబరు నుంచి ఈ బైక్‌ అందుబాటులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments