Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగును ముఖానికి అప్లై చేసుకుంటే?

పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులోని లాక్టిక యాసిడ్ చర్మ రంధ్రాల

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (09:23 IST)
పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులోని లాక్టిక యాసిడ్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళికళాణలను తొలగించి మెరిసే సౌందర్యాన్నిస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.
 
ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్క కలిపి ముఖానికి అప్లై చేయాలి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజు చేయటం వలన ముఖకాంతి రెట్టింపు అవుతుంది. అలాగే వంటల్లో ఉపయోగించే టమోటాలను గుజ్జుగా తీసుకుని అందులో కొంత నిమ్మరసాన్ని చేర్చి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం నిగారింపులు సంతరించుకుంటుంది. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం చర్మాన్ని తాజాగా వుంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments