Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీర లావణ్యాన్ని పసుపు తీసుకుంటే....

పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఎన్నో వ్యాధులకు మందులుగా కూడా ఉపయోగిస్తారు. మహిళలు స్నానం చేసే సమయంలో ముఖానికి కూడా రాసుకుని స్నానం చేస్తుంటారు. అలాంటి పసుపు శరీరా లావణ్యాన్ని కూడా పెంచేందుకు సహా

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (12:08 IST)
పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటారు. ఎన్నో వ్యాధులకు మందులుగా కూడా ఉపయోగిస్తారు. మహిళలు స్నానం చేసే సమయంలో ముఖానికి కూడా రాసుకుని స్నానం చేస్తుంటారు. అలాంటి పసుపు శరీరా లావణ్యాన్ని కూడా పెంచేందుకు సహాయపడుతుంది. మరి ఆ చిట్కాలను తెలుసుకుందాం.
 
ప్రతిరోజూ ఉదయం స్నాసం చేయటానికి అరగంట ముందుగా పసుపు ఒంటికి బాగా రాసుకుని తరువాత స్నానె చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుటలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే పాదాలు నాని పగుళ్లు, ఒరుసుకుపోవడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాటికి పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్‌గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది.
 
పసుపు నీటిని వారానికి ఒకసారి త్రాగడం వలన ఒంట్లోని వేడిని తగ్గించుటకు ఉపయోగపడుతుంది. ఇంకా శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ది పరుస్తుంది. ఆముదంలో కొద్దిగా పసుపు కలుపుకుని శరీరానికి రాసుకుని 10 నిమిషాల తరువాత సబ్బుతో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శరీరంపై గల మచ్చలు, దురదలు, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి. 
 
శరీరం మదీ ఏర్పడిన దురదతో బాధపడుతుంటే పసుపు లేదా వేపాకును నూరి చర్మానికి పట్టిస్తే దురద తగ్గిపోతుంది. ఇలా చేయడం మీ చర్మం మృదువుగా, కాంతివంతగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments