టమోటా, పెరుగు ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (13:14 IST)
చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారడం, ముడతలుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని నీటితో చేర్చి ముఖానికి, కాళ్లు, చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక గ్లాసు నీటిని చేర్చి.. కాసింత తేనెను చేర్చి పరగడుపున సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గుతారు. ఆయిల్ స్కిన్ కలిగివుంటే రోజ్ వాటర్‌ను కాటన్‌లో తడిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. 
 
మచ్చలు తొలగిపోవాలంటే టమోటా, పెరుగును చేర్చి ముఖానికి అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారకుండా వుండాలంటే వింటర్లో సున్నిపిండి రాసుకోవడం, కోల్డ్ క్రీములను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెతన్యాహుపై ఇరాన్ ఖైబర్ క్షిపణులతో మెరుపు దాడి చేసిందా? కార్యాలయం ధ్వంసమైందా?

బాచుపల్లి ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై దారుణం.. మత్తుమందిచ్చి లైంగిక దాడి

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

తర్వాతి కథనం
Show comments