Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిగడ్డల రసంలో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్ల

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (11:55 IST)
ఉల్లిగడ్డల రసం సౌందర్యానికి కూడా పనిచేస్తుంది. ఉల్లిగడ్డ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు రాకుండా ఉంటాయి. ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి.
 
ప్రతిరోజూ ఇలా చేయడం వలన ముడతలు చర్మం కాస్తా తాజాగా మారుతుంది. ఉల్లిగడ్డ రసంలో పెరుగును, లావెండర్ నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఉల్లిగడ్డల రసంలో కొద్దిగా శెనగపిండి, పచ్చిపాలను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. వారానికి రెండె సార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments