తేనె - చక్కెర - బాదంనూనె మిశ్రమాన్ని పెదవులకు రాస్తే...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:19 IST)
శీతాకాలంరాగానే పెదవులపై తడి అరిపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. అలాకాకుండా ఉండాలంటే చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. సాధారణంగా ఇలా పెదాలకు పగుళ్లు ఏర్పడితే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు పెదాలకు వ్యాసిలిన్ లేదా లిప్‌కేర్ పెడితే సరిపోతుందని భావిస్తుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతులు. 
 
సహజంగా పెదవులు ఎల్లవేళలా తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా రాయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎల్లపుడూ తాజాగా కనిపిస్తుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments