Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె - చక్కెర - బాదంనూనె మిశ్రమాన్ని పెదవులకు రాస్తే...

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:19 IST)
శీతాకాలంరాగానే పెదవులపై తడి అరిపోవడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. అలాకాకుండా ఉండాలంటే చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. సాధారణంగా ఇలా పెదాలకు పగుళ్లు ఏర్పడితే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు పెదాలకు వ్యాసిలిన్ లేదా లిప్‌కేర్ పెడితే సరిపోతుందని భావిస్తుంటారు. కానీ అవి అన్ని కృత్రిమ పద్ధతులు. 
 
సహజంగా పెదవులు ఎల్లవేళలా తాజాగా ఉండాలంటే చెంచా చొప్పున తేనె, చక్కెర, బాదంనూనె పెదవులకు రాసుకోవాలి. కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని వాటిని ముద్దలా చేసి అందులో కాస్త బాదం నూనె వేయాలి. తర్వాత పెదవులకు పూతలా రాయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు ఎల్లపుడూ తాజాగా కనిపిస్తుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments