Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం శుభ్రం చేయడం.. ఎలా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:17 IST)
అదే పనిగా ముఖాన్ని కడుక్కుంటుంటే.. చర్మంపై నూనె గ్రంథులు తొలగిపోయి ముఖం పొడిబారుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా చల్లగా ఉన్న నీటిని వాడకూడదు. అందుకని మరీ వేడిగా ఉన్న నీటిని తీసుకోరాదు. కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో కడుక్కుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
 
 
పొడిబారిన చర్మానికి పాలలో కొద్దిగా పెరుగు, తేనె, పసుపు కలిపి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. అలాకాకుంటే అరటిపండు తొక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా వంటసోడా, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం పొడిబారకుండా ఉంటుంది. 
 
ముఖ్యంగా ముఖం కడుక్కోవడానికి మేకప్ వేసుకోవడానికి ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతుల్లోని బ్యాక్టీరియా ముఖంపై మెుటిమలు ఏర్పడేలా చేస్తాయి. దాంతో ముఖం అందాన్ని కోల్పోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments