Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో వేడి అధికంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (12:05 IST)
కొందరికి ముఖంపై మెుటిమలు ఎక్కువగా ఉంటాయి. ఈ మెుటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ముఖంపై మెుటిమలు ఉండడం ఎవరూ ఇష్టపడరు. అందుచేత ఈ సమస్య నుండి ఎలా ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం..
 
మీరు తీసుకునే రోజువారి ఆహారంలో ఆయిల్ నూనె తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ నూనెలోని పోషక విలువలు చర్మానికి మంచి అందాన్ని చేకూర్చుతాయి. విటమిన్ ఎ, సి, ఇ గల ఆహార పదార్థాలు తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంటే.. యాపిల్, క్యారెట్స్, నట్స్, నిమ్మకాయ వంటి తదితర ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నారింజ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
మరి నారింజతో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, చక్కెర, పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే... ముఖంపై మెుటిమలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. 
 
సెలీనియం పుష్కలంగా ఉండే నట్స్, తృణ ధాన్యాలను తరచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే మెుటిమలు రావు. అసలు మెుటిమలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలో కొవ్వు, వేడి అధికంగా ఉన్నప్పుడు మెుటిమలు ఏర్పడుతాయి. కనుక కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు తీసుకుంటే మెుటిమలు రావు. దాంతో చర్మం తాజాగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments