Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినూనెతో రాత్రి అలా హాయిగా హెడ్ మసాజ్ చేసుకుంటే..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (13:15 IST)
వేడినూనె.. గోరువెచ్చగా మాడు తట్టుకునేంత స్థాయిలో వేడితో రాత్రి పూట అలా హాయిగా హెడ్ మసాజ్ చేసుకుంటే.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. కాస్త వేడి చేసుకోవాలి. 
 
ఈ ఆయిల్‌కు మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ, లావెండర్ నూనె కానీ రెండు చుక్కలు జోడించాలి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత ఈ నూనెని మెల్లగా తల మాడుకు పట్టించాలి. 
 
నూనె వేడి కాస్త తగ్గాక.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయని బ్యూటీషియన్లు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments