నిర్జీవ జుట్టుకు మంచి ఔషధం.. మందార పువ్వులు.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 13 జులై 2019 (12:23 IST)
జుట్టు రాలకుండా వుండాలంటే.. తలస్నానం చేయడానికి కనీసం గంటా, గంటన్నర ముందు తప్పనిసరిగా గోరువెచ్చని నూనె రాసి, మర్దన చేయాలి. ఇందుకోసం నువ్వులనూనె, ఆలివ్‌ నూనె సమపాళ్లల్లో తీసుకుని వేడి చేయాలి. ఈ మర్దన వల్ల మాడులో రక్తప్రసరణ సక్రమంగా జరిగి, కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
అలాగే రాత్రిపూట పెరుగులో ఐదు పెద్ద చెంచాల మెంతుల్ని నానబెట్టుకోవాలి. రెండూ కలిపి ఉదయాన్నే మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టు పట్టులా మారుతుంది.
 
కాలం ఏదైనా కొందరి జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు గుప్పెడు మందారపూలను మెత్తగా నూరుకోవాలి. ఆ మిశ్రమానికి పావుకప్పు పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో రుద్దుకుంటే చాలు. జుట్టును మందార పువ్వులు దట్టంగా పెరిగేలా చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

తర్వాతి కథనం
Show comments