Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలను కూడా కాస్త పట్టించుకోండి.. 14 రోజులకోసారి పెడిక్యూర్ తప్పనిసరి

అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (17:01 IST)
పనిఒత్తిడి, హడావుడిలో పడి పాదాలను పెద్దగా పట్టించుకోని మహిళలు మీరైతే ఈ టిప్స్ పాటించండి. వారానికోసారైనా ఈ టిప్స్ పాటిస్తే మృదువైన కోమలమైన పాదాలు మీ సొంతం అవుతాయని పెడిక్యూర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
* అధిక శారీరక శ్రమ కారణంగా శరీర బరువును పాదాలే భరిస్తాయి. అలాంటప్పుడు పాదాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ముందుగా వేడి నీటిలో పాదాలను అరగంట నానబెట్టాలి. పాదాల్లో పగుళ్లు ఏర్పడితే 14 రోజులకు ఓసారి పెడిక్యూర్ తప్పనిసరి.
 
* ఇంకా పాదాల్లోని పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఆముదం ఒక స్పూన్, పనీర్ రెండు స్పూన్లు, నిమ్మరసం ఒక స్పూన్.. మూడింటిని ఓ బౌల్‌లో కలుపుకోవాలి. వేడినీటిలో పది నిమిషాల పాటు పాదాలను నానబెట్టి.. ఆపై పగుళ్లకు నూనె మిశ్రమాన్ని పూతలా రాసుకుంటే పగుళ్లు దూరమవుతాయి.  
 
* ఉప్పు, షాంపూ, నిమ్మరసం కలిపిన వేడినీటిలో కాళ్లను నానబెట్టి ఆపై నునుపు రాతితో పాదాలను శుభ్రం చేసుకున్నట్లైతే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments