Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలను ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంత మేలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:48 IST)
పాదాలను వర్షాకాలంలో ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంతమంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వర్షంలో తడిసిన ప్రతిసారీ యాంటీబ్యాక్టీరియల్ కలిపిన నీటిలో పాదాలను కాసేపు వుంచి కడిగేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. 
 
ఆలివ్‌ నూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌, రోజ్‌మేరీ నూనె, రోజ్‌ ఆయిల్‌ తీసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ పాదాలను మర్దన చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది.
 
బకెట్‌ నీళ్లలో మూడు చెంచాల తేనె, చెంచా హెర్బల్‌ షాంపూ, రెండు చెంచాల బాదం నూనె వేసి పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
 
మూడు చెంచాల గులాబీనీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌ కలిపి కాళ్లకు రాసుకోవాలి. గంటయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments