Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలను ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంత మేలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:48 IST)
పాదాలను వర్షాకాలంలో ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంతమంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వర్షంలో తడిసిన ప్రతిసారీ యాంటీబ్యాక్టీరియల్ కలిపిన నీటిలో పాదాలను కాసేపు వుంచి కడిగేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. 
 
ఆలివ్‌ నూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌, రోజ్‌మేరీ నూనె, రోజ్‌ ఆయిల్‌ తీసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ పాదాలను మర్దన చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది.
 
బకెట్‌ నీళ్లలో మూడు చెంచాల తేనె, చెంచా హెర్బల్‌ షాంపూ, రెండు చెంచాల బాదం నూనె వేసి పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
 
మూడు చెంచాల గులాబీనీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌ కలిపి కాళ్లకు రాసుకోవాలి. గంటయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments