పాదాలను ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంత మేలు

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:48 IST)
పాదాలను వర్షాకాలంలో ఎంత శుభ్రంగా వుంచుకుంటే అంతమంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వర్షంలో తడిసిన ప్రతిసారీ యాంటీబ్యాక్టీరియల్ కలిపిన నీటిలో పాదాలను కాసేపు వుంచి కడిగేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. 
 
ఆలివ్‌ నూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌, రోజ్‌మేరీ నూనె, రోజ్‌ ఆయిల్‌ తీసుకుని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ పాదాలను మర్దన చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది.
 
బకెట్‌ నీళ్లలో మూడు చెంచాల తేనె, చెంచా హెర్బల్‌ షాంపూ, రెండు చెంచాల బాదం నూనె వేసి పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
 
మూడు చెంచాల గులాబీనీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌ కలిపి కాళ్లకు రాసుకోవాలి. గంటయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలిక మంచంపై ఆ పని చేసిందని.. సవతి తల్లి వేడి చేసిన గరిటెతో...?

కోనసీమ జిల్లాలో గ్యాస్ బావి పేలుడు.. ఏరియల్ సర్వే నిర్వహించిన చంద్రబాబు

గంట ఆలస్యంగా వచ్చారని తిట్టిన లెక్చరర్ - ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

జగన్.. రాయలసీమ బిడ్డకాదు.. అభివృద్ధిని అడ్డుకునే కేన్సర్ గడ్డ : టీడీపీ నేత బీటెక్ రవి

పిఠాపురంలో చిన్నపిల్లలు కొట్టుకుంటే పెద్ద వార్త చేస్తారు కానీ సొంత బాబాయి హత్య..: పవన్ ఆగ్రహం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Odeon Mall,: ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో అల్ట్రా-ప్రీమియం ఓడియన్ మాల్ ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

INCA : పాన్-ఇండియా సంస్థగా ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA)

Rajasab loss: తెలంగాణాలో రాజా సాబ్ ప్రివ్యూలను అడ్డుకున్నదెవరు? నష్టపోయిన నిర్మాత

Niharika Konidela: నిహారిక కొణిదెల‌ నిర్మిస్తోన్న‌ చిత్రం రాకాస

Raja Saab review : ద రాజాసాబ్ తో ప్రభాస్ అలరించాడా! లేదా! - ద రాజాసాబ్ రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments