Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి నలయాలు తొలగించాలంటే.. ఏం చేయాలి..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (12:51 IST)
చాలామందికి కంటి కింద నల్లనల్లని మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల కారణంగా ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి. వీటిని తొలగించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
 
బాదం పప్పును నానబెట్టి ఆ తరువాత మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయమవుతాయు. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కూడా సమస్య అదుపులో ఉంటుంది.

కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను ఓ 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వలన కొందరికి నేత్రాలు పొడిగా మారుతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి. 
 
కాలుష్యం, వయసు పైబడడం తదితర కొన్ని రకాల సమస్యల కారణంగా కళ్ళలో నీరు సరిపోయినంత తయారుకాకుండా ప్రభావితం చేస్తాయి. రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన సమస్యను అధిగమించవచ్చు. దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments