Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస, రోజ్ వాటర్ ప్యాక్‌తో.. ముఖం మృదువుగా..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (14:56 IST)
కంటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే.. ఇలా చేస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. దోసకాయ గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన కంటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
బాదం నూనెలో రోజ్ వాటర్ కలిపి అందులో దూదిని ముంచి కంటి మీదు పెట్టుకోవాలి. అరగంట తరువాత దూదిని తీసి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు క్రమం తప్పకుండా చేస్తే రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. దాంతో నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments