Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం వార్చిన నీటిని ముఖానికి పట్టిస్తే..?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:06 IST)
తలస్నానం చేసిన తరువాత అన్నం వార్చిన నీటిని వెంట్రుకలకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకుంటే వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటాయి. అదే నీటిని ముఖానికి పట్టిస్తే తెరుచుకున్న చర్మ రంధ్రాలు మూసుకుపోవడమే కాకుండా ముఖంపై గల మొటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 
 
ఎండకు కమిలిన చర్మాన్ని తాజాగా మార్చాలంటే.. అన్నం వార్చిన నీటిని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మం తాజాగా మారడమే కాకుండా.. కాంతివంతంగా తయారవుతుంది. 
 
అన్నం వార్చిన నీటిలోని విటమిన్స్, ఖనిజ లవణాలు చర్మానికి మంచి పోషణనిస్తాయి. కాబట్టి ముఖానికి ఈ నీటిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది. 
 
కమిలిన చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు చర్మం త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఈ నీటిని ముంజేతులకు పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ఎండకు కమిలిన చర్మం బాగుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments