ఉల్లిపాయ మిశ్రమాన్ని కాలిన మచ్చలపై రాసుకుంటే?

చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటి

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (12:19 IST)
చర్మంపై గల నల్ల మచ్చలు తొలగిపోయేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రివేళ కొద్దిగా మెంతుల్ని నానబెట్టుకుని ఉదయాన్ని వాటిని పేస్ట్‌లా చేసుకుని మచ్చలపై రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వలన కాలిన మచ్చలు తొలగిపోతాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, నిమ్మరసం బార్లీ పొడి కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా నల్లటి మచ్చలు పోతాయి. ఉల్లిపాయలను చిన్నముక్కలుగా కోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోటరాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లగా మారిన చర్మం కాస్త సాధారణ స్థితికి మారుతుంది. రోట్ వాటర్‌లో కొద్దిగా తేనె, పసుపు కలుపుకుని మచ్చలపై రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మచ్చలు తొలగిపోతాయి. క్యారెట్ మిశ్రమాన్ని మచ్చలపై రాసుకుంటే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments