Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ పొడి, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (12:39 IST)
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. అంటే పోషక విలువలు ఎక్కువగా లభించే యాపిల్, నిమ్మకాయ, జామ, చేపలు, ఆకుకూరల వంటివి తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం.
 
కానీ కొందరైతే ఈ రెండింటిని అసలు పట్టించుకోరు. ముఖ్యంగా చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు ముఖం అందం కోల్పోయేలా చేస్తాయి. అందుకు కారణం ఒతత్డి, నిద్రలేమి వలనే. అందువలన ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments