Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లి ఆకులను మెత్తగా పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే?

పాదాల పగుళ్లు తొలిగిపోవాలంటే మల్లి ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోతాయి. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి ఆ మచ్చల మీద రా

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:36 IST)
పాదాల పగుళ్లు తొలిగిపోవాలంటే మల్లి ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పాదాల పగుళ్లు తొలగిపోతాయి. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి ఆ మచ్చల మీద రాసుకోవాలి. ఇలా చేస్తే పుట్టుమచ్చలు పోతాయి.
 
నిమ్మరసంలో కొద్దిగా వెనిగర్‌ను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది. పెదాలు మృదువుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మీగడను రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. పెరుగులో కొద్దిగా శెనగపిండిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. తద్వార మెుటిమలు తగ్గుతాయి. 
 
గంధాన్ని రోజ్ వాటర్‌లో కలుపుకుని ముఖానికి రాసుకుంటే ముఖం మీద గల రాషెస్ పోతాయి. గంధంలో హారతి కర్పూరాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తగ్గిపోతాయి. నిమ్మరసంలో అల్లం రసం, పెరుగును కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments