Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని మ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:36 IST)
చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి మెుటిమలు తొలగిపోతాయి. 
 
రోజ్ వాటర్‌లో కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. తద్వారా మెడ భాగం అందంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కూడా చర్మంపై గల ముడతలు పోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments