Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పచ్చిపాలతో.. ముఖానికి..?

ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పచ్చిపాలతో ముఖం మెరిసిపోతుంది అంటున్నారూ బ్యూటీషియన్లు. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని చిక్కని పచ్చిపాలలో మెత్తని పొడి బట్టను రెండు నిమిషాలు ముంచి పిండేయాలి.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (13:47 IST)
ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పచ్చిపాలతో ముఖం మెరిసిపోతుంది అంటున్నారూ బ్యూటీషియన్లు. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని చిక్కని పచ్చిపాలలో మెత్తని పొడి బట్టను రెండు నిమిషాలు ముంచి పిండేయాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకున్న ముఖం మీద పరిచి పది నిమిషాలు వుంచాలి.


ఇలా రోజూ చేస్తే ముఖచర్మం లోలోతుల్లోని మలినాలు వదిలిపోయి చర్మం కొత్త కాంతితో మెరవటమే గాక సున్నితంగా, బిగుతుగాను మారుతుంది. తద్వారా నిత్య యవ్వనులుగా వుండవచ్చునని బ్యూటీషియన్లు అంటున్నారు. 
 
అలాగే శారీరక సమస్యలున్నవారు మినహా అందరూ రోజుకు కనీసం పది గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉండదు. అలసట కూడా దూరమవుతుంది. రోజువారీ ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో అవసరానికి మించి తినటం మానుకోవాలి. 
 
రోజూ ఓ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలోని మలినాలు వదిలిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.  రోజూ కనీసం అరగంట పాటైనా ఒంటికి ఎండ తగిలితే శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల చర్మం ముడుతలు పడదు. చర్మక్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. వీటితో పాటు వ్యాయామం అరగంట చేస్తే అందంగానే కాకుండా ఆరోగ్యంగా వుంటారని బ్యూటీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

తర్వాతి కథనం
Show comments