Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జులో పెరుగు కలిపి.. ఇలా చేస్తే..?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:26 IST)
నేటి తరుణంలో చాలామంది మొటిమ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ మొటిమలు తొలగించుకోవడానికి బయట దొరికే ఏవేవో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతున్నారు. అయినను ఎలాంటి కనిపించలేదు. ఈ బయట క్రీమ్స్ వాడేతేనన్నా.. మొటిమలు తగ్గుతాయనుకుంటే.. ఇంకా ఎక్కువైపోయాయి దేవుడా అంటూ మొరపెడుతుంటారు. మొటిమలు తొలగించి.. సొగసైన చర్మాన్ని పొందడం ఎలాగనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
 
1. 2 స్పూన్ల్ కాఫీ పొడిని ఒక బౌల్‌లో వేసుకుని ఆపై అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. తరచు ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. 
 
2. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, పెరుగు లేదా మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆపై గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 
 
3. ముల్తానీ మట్టిలో 2 స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేసి చూడండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
4. టమోటో ప్రతీ ఇంట్లో తప్పక ఉంటుంది. కాబట్టి ఒక చిన్న టమోటాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిములు పోతాయి. దాంతో ముఖం మృదువుగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments