Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలు వేపుడు చేసేటప్పుడు నిమ్మచెక్కను వేసి?

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (11:01 IST)
రసం పిండేసిన నిమ్మ చెక్కలను పారేయకుండా.. బంగాళాదుంపలను ఉడికించేటప్పుడు చేర్చి ఉడికిస్తే..  ఆలు వేపుడు రుచికరంగా వుంటుంది. మునగాకును వండేటప్పుడు పావు స్పూన్ పంచదారను కలిపి ఉడికిస్తే.. అంటుకోకుండా ఆకుకూర విడివిడిగా వుంటుంది. అరటికాడ వేపుడు చేసేటప్పుడు కాసింత మునగాకును చేర్చితే.. టేస్టు అదిరిపోతుంది. 
 
బెండకాయల వేపుడు చేసేటప్పుడు కాసింత నిమ్మరసం చేర్చితే జిడ్డుతో బెండ ముక్కలు అంటుకోవు. ఒక స్పూన్ పంచదార కలిపిన నీటిలో ఆకుకూరను పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వండితే రుచి అదిరిపోతుంది. 
 
అలాగే నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి... ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్‌పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కల్ని పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments