Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదాలకు తేనె రాసుకుంటే..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:40 IST)
చాలామంది అందంగా కనిపించడానికి ఏవేవో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించలేదని సతమతమవుతుంటారు. అలాంటి వారికి అందం రెట్టింపు కావాలంటే ఇంట్లోని సహజమైన పదార్థాలు వాడితే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు.
 
1. 2 స్పూన్ల తేనెలో కొద్దిగా నిమ్మరసం పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో ముఖానికి రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే నల్లటి మచ్చలు పోతాయి.
 
2. పెదవుల మీద మృతుకణాలు తొలగించాలంటే తేనె రాసుకోవాలంటున్నారు. ఇలా చేస్తే ఉదయానికల్లా పెదాలు గులాబీలంత మృదువుగా తయారవుతాయి.  
 
3. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే ముఖచర్మం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా రాత్రి పడుకునే ముందు మచ్చల మీద తేనె రాస్తుంటే కొద్ది రోజులకు మచ్చలు చర్మంలో కలిసిపోతాయి.
 
4. ఆలివ్ నూనెలో తేనె కలిపి వెంట్రుకల కొసళ్లకు రాస్తుంటే జుట్టు చివర్ల చిట్లకుండా తగ్గుతుంది. మొటిమల మీద తేనే రాసి బ్యాండేజీతో కప్పాలి. ఉదయాన్నే కడిగితే మొటిమలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

తర్వాతి కథనం
Show comments