Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకుని..?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (10:55 IST)
ఎల్లప్పుడూ ముఖం అందంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారికోసం కొన్నిచిట్కాలు...
 
ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఉదయం లేచిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖం కోమలంగా మారుతుంది. ఒక స్పూన్ టమోటా జ్యూస్‌లో స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం లేవగానే కడిగితే ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
 
ప్రతిరోజూ రాత్రిపడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి పట్టించాలి. ఉదయం లేవగానే వేనీళ్ళతో ముఖాన్ని కడిగితే కాంతివంతంగా మారుతుంది. కలబంద గుజ్జు లేదా జ్యూస్‌ని తీసుకుని ముఖానికి, మెడ భాగంలో రాసి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయం లేవగానే కడిగేసుకుంటే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments