Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిపోయిన పువ్వులను పారేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:12 IST)
ప్రతి రోజూ పెసర పిండిలో కాస్త గోధుమ పిండిని కలిపి ముఖానికి, చేతులకు, మెడకు రాసుకుని స్నానం చేస్తే చర్మంపై గల నల్లమచ్చలు తొలగిపోతాయి. అలానే బజారులో దొరికే కర్పూర నూనెను ముఖానికి రాసుకుని కాసేపాగి కడిగేస్తే కూడా మచ్చలు పోతాయి.
 
కంటి చుట్టూ నల్లని వలయాలు:
గంధం తీసే చెక్కపై జాజికాయను రుద్ది ఆ వచ్చిన రసాన్ని కంటి చుట్టూ రాత్రి సమయంలో రాసి పడుకోండి. ఉదయాన్ని చల్లని నీటితో కడగండి. జాజికాయ, గంధపు చెక్కలో ఉన్న చల్లదనం మీ కంటికి చల్లదన్నానిచ్చి నల్లటి వలయాలను తొలగిస్తుంది.
 
పువ్వులతో ఫేస్ పౌడర్:
దేవుని పూజకు ఉపయోగించిన పూలను ఎండిపోయాక పరేయకండి. వాటిని ఎండలో పెట్టి ఫేస్ పౌడర్‌గా ఉపయోగించకోవచ్చు. వీటితో పాటు కాస్త పసుపును కలిపి పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఇందులో కాస్త రోజ్‌వాటర్ లేదా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాయండి. ఆరాక చల్లని నీటితో కడిగేయండి. ముఖం కాంతివంతమవడమే కాకుండా, చర్మం మృదువుగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments