మిరియాల పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (13:31 IST)
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే అందానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో నిమ్మకాయలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే చాలు.. మెుటిమల కారణం ముఖం అందాన్నే కోల్పోతుంది. నాజూగ్గా ఉండేందుకు ఇలా చిట్కాలు పాటిస్తే సరి..

నిమ్మరసంలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అల్లాన్ని ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు, ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.. మిరియాల పొడిలో పెరుగు, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

ఇడ్లీ వెయ్యేళ్ల చరిత్ర.. ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందా.. ఇండియాలో పుట్టిందా?

పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?

Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments