Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (13:31 IST)
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే అందానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కాలంలో నిమ్మకాయలు చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుంటే చాలు.. మెుటిమల కారణం ముఖం అందాన్నే కోల్పోతుంది. నాజూగ్గా ఉండేందుకు ఇలా చిట్కాలు పాటిస్తే సరి..

నిమ్మరసంలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అల్లాన్ని ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీరు, ఆలివ్ నూనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతాయి. దీనితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.. మిరియాల పొడిలో పెరుగు, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments