Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన అవసరం లేదు..

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (13:01 IST)
ముఖం కాంతివంతంగా మార్చుకునేందుకు ఇక బ్యూటీ పార్లర్లకు పరుగులెత్తాల్సిన పనిలేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు. 
 
క్లెన్సర్- పచ్చిపాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే జిడ్డు వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. 
 
అలాగే ఒక టీస్పూన్ నారింజ రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేసుకుని.. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత తడి టిష్యూతో తుడిచేయాలి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు చర్మకాంతి పెరుగుతుంది. 
 
ఇకపోతే.. టేబుల్ స్పూన్ మినపప్పు, ఐదారు బాదం పప్పుల్నిరాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments