Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె - వాక్స్ మిశ్రమంతో అవాంఛిత రోమాలకు చెక్

పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:30 IST)
పావుకప్పు తేనెలో ఒక కప్పు చక్కెర, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. చక్కెర మెుత్తం కరిగే వరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని  మైక్రో ఓవెన్‌లో వేడిచేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. వెంటనే కాటన్ స్ట్రిప్స్‌ని వాక్స్‌పై అంటించి వెంట్రుకలు పెరిగే దిశలో లాగేయాలి.
 
ఈ వాక్స్ వల్ల నొప్పి అంతగా ఉండదు. దీనివల్ల అవాంఛిత రోమాల సమస్య తీరుతుంది. తేనెతో కూడిన ఈ వాక్స్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఈ వాక్స్ వల్ల చర్మానికి సంబంధించిన ఎటువంటి అలర్జీలు దరికి చేరవు. ఈ రకమైన వాక్స్ అన్ని రకాల చర్మంపై బాగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments