Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్ల గుజ్జుతో ముఖ సౌందర్యం, ఎలాగంటే?

సిహెచ్
గురువారం, 18 జులై 2024 (15:26 IST)
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇవి తింటుంటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
 
మెరిసే చర్మం కోసం నేరేడు గింజల పొడిని అప్లై చేయవచ్చు.
నేరేడు గింజల పొడిని శెనగపిండి, పాలతో కలిపి కూడా పూయవచ్చు.
ఉసిరి రసం, రోజ్ వాటర్‌లో నేరేడు గుజ్జును కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి.
నేరేడు గుజ్జును నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేరేడులో 85 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నేరేడు తినడం వల్ల చర్మం పొడిబారదు, నిర్జీవంగా మారదు.
వీటిలో మీ చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ సిలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments