Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్ల గుజ్జుతో ముఖ సౌందర్యం, ఎలాగంటే?

సిహెచ్
గురువారం, 18 జులై 2024 (15:26 IST)
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో ఈ పండ్లు లభిస్తున్నాయి. ఇవి తింటుంటే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు కలుగుతుంది. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.
 
మెరిసే చర్మం కోసం నేరేడు గింజల పొడిని అప్లై చేయవచ్చు.
నేరేడు గింజల పొడిని శెనగపిండి, పాలతో కలిపి కూడా పూయవచ్చు.
ఉసిరి రసం, రోజ్ వాటర్‌లో నేరేడు గుజ్జును కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి.
నేరేడు గుజ్జును నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
నేరేడులో 85 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నేరేడు తినడం వల్ల చర్మం పొడిబారదు, నిర్జీవంగా మారదు.
వీటిలో మీ చర్మానికి మేలు చేసే విటమిన్ ఎ, విటమిన్ సిలను తగినంత మొత్తంలో కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments