Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు తొక్కతో మెుటిమలు తొలగిపోతాయా?

మెుటిమలు కేవలం ఆడవారికే కాదు మగవారికి వస్తుంటాయి. కానీ కొందరి ముఖాల్లో మాత్రం నిరంతరంగా మెుటిమలు ఏర్పడుతునే ఉంటాయి. అలా ఏర్పడే మెుటిమలను తొలగిపోవడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (16:14 IST)
మెుటిమలు కేవలం ఆడవారికే కాదు మగవారికి వస్తుంటాయి. కానీ కొందరి ముఖాల్లో మాత్రం నిరంతరంగా మెుటిమలు ఏర్పడుతునే ఉంటాయి. అలా ఏర్పడే మెుటిమలను తొలగిపోవడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.
 
టీ ట్రీ ఆయిల్‌ను మెుటిమలపై రాసుకుంటే కొన్నిరోజుల తరువాత ముఖం కాంతివంతంగా మారుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో దానికి తగినన్ని నీటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందుగా మెుటిమలపై రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 2 స్పూన్స్ తేనెలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల వలన ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. అరటిపండు తొక్కను తీసుకుని దాని లోపలి భాగాన్ని ముఖానికి మసాజ్ చేసుకోవాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి. అంతేకాకుండా కంటి కిందటి నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments