Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు వేల వజ్రాలతో చేసిన బ్రహ్మ వజ్ర కమలం వేలం

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (13:13 IST)
ఫోటో కర్టెసీ- thedivine7801
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్లో వేలం వేయబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను ప్రచురించింది.
 
సహజమైన 7,801 వజ్రాలను పొదిగి చేసిన ఈ ఉంగరం రిజర్వు ధరను బిడ్డర్ల కోసం 78.01 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు దీన్ని ఆన్‌లైన్లో ప్రదర్శిస్తారు. సోమవారం నుంచి బిడ్డింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

వేలంలో పాల్గొనదలచిన వారు thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. వేలంలో పలికిన ధరలో 10 శాతాన్ని పీఎం కేర్ ఫండ్‌కు ఇస్తానని ఆ వ్యాపారి తెలిపారని ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments