చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటిషన్ కొట్టివేత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండు రిపోర్టును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది.
 
చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ కొద్ది సేపటి కిందట ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ స్క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. మూడు రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది.
 
మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటీషన్ మీద ఏసీబీ కోర్టు తీర్పు వెలువడబోతోంది. హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ మీద తీర్పు వెలువడుతున్న తరుణంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదుల కోరిక మేరకు ఈ ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments