గర్భవతుల్లో రక్తహీనత తలెత్తితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (15:04 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే కలిగే అనర్థాలు ఏమిటో చూద్దాం. 
 
1. అబార్షన్ అయ్యే ప్రమాదం వుంది.
2. బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం వుంటుంది.
3. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల్లో లోపాలు.
4. ఇన్ఫెక్షన్లు కలుగవచ్చు.
5. నెలలు నిండక ముందే కాన్పు జరుగవచ్చు.
6. కాన్పు సమయంలో బ్లీడింగ్ ఎక్కువయితే తల్లి రక్తస్రావాన్ని తట్టుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం. 
కనుక గర్భిణీలు రక్తహీనత లేకుండా తగిన ఆహారాన్ని తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

తర్వాతి కథనం
Show comments