Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భం ధరించిన మహిళలు తినకూడని పండ్లు ఏమిటి?

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (22:29 IST)
గర్భం ధరించిన మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఈ సమయంలో తల్లీబిడ్డ ఆరోగ్యం కోసం పండ్లు తీసుకోమంటారు. ఐతే ఏ పండ్లు తినవచ్చు, ఏ పండ్లు తినకూడదో తెలుసుకుందాము.
 
బొప్పాయి పండు పచ్చిది లేదా పాక్షికంగా పండిన వాటిలో రబ్బరు పాలు ఉంటాయి, అది గర్భస్త శిశువుకి ప్రమాదకరం. తినకూడదు.
 
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ కూడా తినకూడదు. ఇందులో అకాల సంకోచాలను ప్రేరేపించగల గర్భాశయ ఆకృతిని మార్చే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి.
 
ద్రాక్ష శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి, ఇది తల్లీబిడ్డకి మంచిది కాదు. కనుక వీటిని తినకూడదు.
గర్భధారణ సమయంలో తినదగిన పండ్లు ఏమిటో తెలుసుకుందాము.
 
పుచ్చకాయలో నీటి కంటెంట్ సమృద్ధిగా వుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది.
 
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా వుంటాయి. రక్తహీనతను నివారించి, పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
 
నారింజ హైడ్రేట్‌గా ఉంచుతుంది, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
 
యాపిల్ పండ్లలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి కనుక తినవచ్చు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments