Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాజుగ్గా.. గ్లామర్‌గా ఉండాలంటే.. వారానికి రెండు సార్లు చేపలు తినండి..!

చేపలు తినాలంటేనే.. అమ్మాయిలు వద్దు వద్దు అంటుంటారు. స్టైల్ పేరిట ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారు. ఏదో లైట్ లైట్‌గా తీసుకుని పనికానిచ్చేస్తారు. అయితే అమ్మాయిలు నాజూగ్గా.. గ్లామర్‌

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (13:35 IST)
చేపలు తినాలంటేనే.. అమ్మాయిలు వద్దు వద్దు అంటుంటారు. స్టైల్ పేరిట ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారు. ఏదో లైట్ లైట్‌గా తీసుకుని పనికానిచ్చేస్తారు. అయితే అమ్మాయిలు నాజూగ్గా.. గ్లామర్‌గా ఉండాలంటే.. కడుపు మాడ్చుకోవడం కంటే.. వారానికి రెండుసార్లు చేపల వంటకాలను డైట్‌ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గిపోతుందని.. తద్వారా మెరిసే మేనిఛాయతో పాటు బరువు తగ్గుతారు. నాజూగ్గా తయారవుతారు. ఇంకా చేపల్ని తీసుకుంటే యువతీయువకుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. చర్మం నిగారింపును సంతరించుకోగా, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి. 
 
ఇంకా చేపల్ని తీసుకోవడం ద్వారా కంటి చూపు చాలా బాగుంటుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గుతుంది. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments