Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిచ్చే చేపలు.. (video)

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (23:20 IST)
చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కాలంలో వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపల్లో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వున్నాయి. పిల్లలకు ఇవి పిల్లల మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఇవి మహిళల్లోని గర్భసంచికి బలాన్నిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. 
 
ప్రోస్టేట్ క్యాన్సర్లను నయం చేస్తాయి. ఇందులోని క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులు ఎముకలకు బలాన్నిస్తాయి. వాటి వృద్ధికి తోడ్పడుతాయి. మహిళలు గర్భకాలంలో చేపలను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఎముకలకు బలాన్నిస్తాయి. పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిస్తాయి. చేపలను తీసుకునే పిల్లల్లో ఆస్తమా వ్యాధి దరిచేరదు. మానసిక ఒత్తిడి వుండదు. చర్మవ్యాధులు వుండవు. నిద్రలేమికి చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments