Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల్లో పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిచ్చే చేపలు.. (video)

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (23:20 IST)
చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కాలంలో వ్యాధినిరోధకతను పెంచుకునేందుకు చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపల్లో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వున్నాయి. పిల్లలకు ఇవి పిల్లల మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. ఇవి మహిళల్లోని గర్భసంచికి బలాన్నిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. 
 
ప్రోస్టేట్ క్యాన్సర్లను నయం చేస్తాయి. ఇందులోని క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులు ఎముకలకు బలాన్నిస్తాయి. వాటి వృద్ధికి తోడ్పడుతాయి. మహిళలు గర్భకాలంలో చేపలను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు ఎముకలకు బలాన్నిస్తాయి. పురిటి నొప్పుల్ని తట్టుకునే శక్తినిస్తాయి. చేపలను తీసుకునే పిల్లల్లో ఆస్తమా వ్యాధి దరిచేరదు. మానసిక ఒత్తిడి వుండదు. చర్మవ్యాధులు వుండవు. నిద్రలేమికి చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

ఈపీఎఫ్‍‌వో వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం : కేంద్ర మంత్రి మాండవీయ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments