Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. మహిళలు నల్ల మిరియాలను మరిచిపోకూడదట

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (12:50 IST)
భారతీయ మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలలో అనారోగ్యాలను దూరం చేసే గుణాలు పుష్కలంగా వున్నాయి. సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి. మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫ్లాట్యులెన్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాల వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. 
 
మిరియాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మిరియాలను పసుపులో కలిపి తీసుకుంటే, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. పసుపు, మిరియాలు కలిపి పాలలో తాగడం వల్ల సాధారణంగా తీవ్రమైన జలుబు నయమవుతుంది. 
 
రోజూ ఆహారంలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటే అజీర్ణ సమస్యలు దరిచేరవు. ఆహారాలలో చిటికెడు నల్ల మిరియాలు జోడించడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణశయాంతర వ్యాధులను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments