Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగినులు ఇడ్లీతో పాటు ఉడికించిన గుడ్డు తీసుకుంటే..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (12:48 IST)
ఉద్యోగినులు అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఉద్యోగినులు అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డు, సోయాతో పాటు ఇడ్లీలు వుండేలా చూసుకోవాలి.. అంటున్నారు.. న్యూట్రీషియన్లు. అంతేగాకుండా అల్పాహారంతోపాటు ఓ గ్లాసు రాగి జావ తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
మధ్యాహ్నం భోజనంలో కూరగాయలతో చేసిన కూరలు, ఉడికించిన గుడ్డు లేదా కొంత మొత్తంలో సోయా తీసుకుంటే శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. సాయంత్రంపూట అల్పాహారంలో ఉడికించిన సెనగలు, పెసలు, పాప్‌కార్న్‌ ఉండేలా చూసుకుంటే పొట్ట నిండినట్లు ఉంటుంది. ఇలా చేస్తే మహిళలు బరువు పెరగరు. 
 
అలాగే అల్పాహారంలో ఇడ్లీలు వుండేలా చూసుకుంటే బరువు పెరగరు. మినుములు, బియ్యం పిండితో చేసే ఇడ్లీ బలవర్ధకం కూడా. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు మినుముల్లో ఎక్కువగా ఉంటాయి. సత్వరశక్తికి బాగా ఉపయోగపడతాయి. 
 
ఇది తేలికగా జీర్ణమవుతుంది. మధుమేహంతో బాధపడేవారు, అధిక బరువుతో ఇబ్బందిపడే వారికి ఇదే సరైన ఆహారం. రోజూ ఒకేలా అనిపిస్తే.. రాగి, జొన్న పిండి కలుపుకొని ఇడ్లీలు తయారు చేసుకుని తీసుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments