Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగినులు ఇడ్లీతో పాటు ఉడికించిన గుడ్డు తీసుకుంటే..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (12:48 IST)
ఉద్యోగినులు అల్పాహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఉద్యోగినులు అల్పాహారంలో ఉడికించిన కోడిగుడ్డు, సోయాతో పాటు ఇడ్లీలు వుండేలా చూసుకోవాలి.. అంటున్నారు.. న్యూట్రీషియన్లు. అంతేగాకుండా అల్పాహారంతోపాటు ఓ గ్లాసు రాగి జావ తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. 
 
మధ్యాహ్నం భోజనంలో కూరగాయలతో చేసిన కూరలు, ఉడికించిన గుడ్డు లేదా కొంత మొత్తంలో సోయా తీసుకుంటే శరీరానికి కావల్సిన మాంసకృత్తులు అందుతాయి. సాయంత్రంపూట అల్పాహారంలో ఉడికించిన సెనగలు, పెసలు, పాప్‌కార్న్‌ ఉండేలా చూసుకుంటే పొట్ట నిండినట్లు ఉంటుంది. ఇలా చేస్తే మహిళలు బరువు పెరగరు. 
 
అలాగే అల్పాహారంలో ఇడ్లీలు వుండేలా చూసుకుంటే బరువు పెరగరు. మినుములు, బియ్యం పిండితో చేసే ఇడ్లీ బలవర్ధకం కూడా. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు మినుముల్లో ఎక్కువగా ఉంటాయి. సత్వరశక్తికి బాగా ఉపయోగపడతాయి. 
 
ఇది తేలికగా జీర్ణమవుతుంది. మధుమేహంతో బాధపడేవారు, అధిక బరువుతో ఇబ్బందిపడే వారికి ఇదే సరైన ఆహారం. రోజూ ఒకేలా అనిపిస్తే.. రాగి, జొన్న పిండి కలుపుకొని ఇడ్లీలు తయారు చేసుకుని తీసుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

తర్వాతి కథనం
Show comments