Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ తర్వాత ఇలా చేస్తే బరువు పెరగరు..

ప్రసవం తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం తీసుకునే ఆహారంపై అనుమానాలుంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ప్రసవం తర్వాత పప్పును ఆహారంలో రోజూ ఓ కప్పు చేర్చుకోవాలి. నీటిన

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (12:31 IST)
ప్రసవం తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం తీసుకునే ఆహారంపై అనుమానాలుంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ప్రసవం తర్వాత పప్పును ఆహారంలో రోజూ ఓ కప్పు చేర్చుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. రెగ్యులర్‌గా స్నానం చేయాలి. మసాజ్  చేయించుకోవాలి. అప్పుడే కండరాలు పటుత్వం కోల్పోకుండా వుంటాయి. 
 
సిజేరియన్ అయినట్లైతే కుట్ల దగ్గర కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నెలకొకసారి వైద్యులను సంప్రదించాలి. గర్భం దాల్చినప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్న ఐరన్, క్యాల్షియం మాత్రలను డెలివరీ తర్వాత కూడా వేసుకుంటూ వుండాలి. వాటిని మానేయకూడదు. 
 
డెలివరీ తర్వాత మూడు నెలల పాటు ఈ మాత్రలను వాడాలి. అప్పుడే రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రసవానికి అనంతరం ఆహారంపై ఆంక్షలు పెట్టుకోకుండా ఆకుకూరలు, పండ్లు, పప్పులు అధికంగా తీసుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments